ధర్మ మార్గమును గౌరవించకుండా నమ్మడము మొదలు పెడితే అనేక మూఢ మతము/లు పుట్టి లక్ష్యము(గమ్యము)ను నమ్మడము మానివేసి కేవలము గౌరవించడము జరుగుతుంది. దానిని మహత్మా గాంధీ నిర్మూలన చేయగలిగాడు.

విభజన(కులము) అనేది కలయిక(ఐక్యత)ను 
కోరుకుంటుంది.
విగ్రహారాధన అనేది విగ్రహరాహిత్యమును కోరుకుంటుంది. 
శ్రాద్ధ కర్మలు అనేది శ్రాద్ధ కర్మ రాహిత్యమును కోరుకుంటుంది.    
  

Comments

Popular posts from this blog

Future is bright for all.