నేను అందరి గురించి ఏదైనా అంశమును ఎవరికైనా చెపుతున్నప్పుడు వారు మొదట నాతో చెప్పే మాట ఏమంటే అందరికీ అన్నీ తెలుసును అని. అయితే నేను వారి మాట వింటున్నాను అని వారు విస్మరిస్తుంటారు. చెప్పే నేను ఆ మాట నేను ఇతరుల నుండి వింటేనే కదా నేను చెప్పగలిగేది.

అనేకులు(మూడింట రెండు వంతుల మంది) తేడాను తేడాగా 
మరియు ఒకటిని ఒకటిగా మాటలాడుతుంటారు.
అదే అజ్ణానము. 
తేడా ను తేడాగా మాటలాడుతూ ఒకటిగా మాటలాడాలి. 

  

Comments

Popular posts from this blog

Future is bright for all.