Any conflict(argument)(50:50) between any two persons/groups must be JUDGED BY ANOTHER TWO PERSONS ONLY. One can't judge from other who is in conflict(argument).

గతము అపరిపక్వ సమాజములో అజ్ఞానము (ఆత్మ వంచన ) అనేది సహజము .
ఆత్మ వంచన లేకపోతే 100% పెర్ఫెక్షన్ గా ఉండటము అనేది అసంభవము .
-----
అయితే సమాజము అనేది స్థిరముగా (చలనముగా లేకుండా ) ఎప్పటికీ ఉండదు .
   కనుక మనిషి మనుగడకు మరియు మరణాంతర జీవితము నిలుపుదలకు "పేరు (మాటలో మాటకు మాట ) సంపాదన " అనేది చాలా ముఖ్యము .
   సమాజము అపరిపక్వ దశ నుండి పరిపక్వ దశకు మార్పు చెందుతున్నప్పుడు "మధ్యస్థ దశ అనేది ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండరాదు ?".
   ఆ మధ్యస్థ దశ ఏమంటే "వైరుధ్యముకు వైరుధ్యముగా ఉండుట ".
   ఓ మిడి మిడి జ్ఞానముగా "నిలిచే " బ్రాహ్మణులారా ! భారత మావోయిస్టులారా ! భారతీయ పోలీసులారా !
వైరుధ్యముకు వైరుధ్యముగా ఉండుట అనగా వైరుధ్యము ఎలా అవుతుంది ?
    ప్రస్తుతము సమాజము పరిపక్వత చెందుతూ "వైరుధ్యముకు వైరుధ్యముగా ఉన్నది" .
    కనుక నిరాశావాదులు(బ్రాహ్మణులు )- తిరోగమన వాదులు(భారత మావోయిస్టులు మరియు భారతీయ న్యాయ వ్యవస్థ వారు ) -పలాయన వాదులు (భారతీయ పోలీసు వారు ) గుర్తుంచుకోవాల్సిన విషయము ఏమంటే "వైరుధ్యము కు వైరుధ్యము గా ఉండుట అనేది గౌరవించడము అనేది నేర్చుకోవాలి ". 

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.