ఇంజినీరు అనే వాడు పోలీసు వారు,భోధకులు,వైద్యులు మరియు వ్యాపారుల సహకారముతో మానసిక రోగులైన మాట నిలకడ లేని పిచ్చి వారికి మరియు తామెవరో తమకు తెలియని అజ్ణానులకు తమ(పేరు) యొక్క తమ(ఆలోచన)తో తాము(మాట)గా ఉండుట నేర్పుతారు. అదే ఆర్ధికాభివృద్ధి అంటారు.

మానసిక రోగులైన మాట నిలకడ లేని పిచ్చివారికి 
మరియు తామెవరో తమకు తెలియని అజ్ణానులకు ఉద్దేశించి మాత్రమే దేవాలయాలు ప్రతిష్ట - నిర్వహణ 
జరిగింది-జరుగుతున్నది-ఎందుకు జరగదు?

Comments

Popular posts from this blog

Future is bright for all.