మనిషి పుట్టుకతో తనలో ఉన్న సైతానును తన ఇతరులు 'మనుషులు(సైతానుకు సైతాను యొక్క సైతాను)' గా మార్పు చెందడము ద్వారా నిర్మూలన చేసుకుంటాడు. మాట(ఆలోచన)లను అమ్ముకునే అరాచక పార్టీలు మరియు తిరోగమన పార్టీలు చివరిలో విజయము సాధించినా అంతిమములో మాట(ఆలోచన)లను నమ్ముకునే సామాజిక భారత జాతీయ కాంగ్రెసు అధికారములో నిలుస్తుంది. అది నిజము అవునో కాదో చూద్దాము.

ఆం ఆద్మీ పార్టీ డిల్లీలో విజయము గురించి 
నా వ్యాఖ్యానము ఇది.
మాట(ఆలోచన) లను అమ్ముకునే సామాన్య వోటర్లు 
సామ్రాజ్య వాద భారత జాతీయ కాంగ్రెసును విడిచి పెట్టి ఆం ఆద్మీ  పార్టీ పెట్టి విజయము సాధించారు.
     అయితే ఆం ఆద్మీ పార్టీ మద్దతుదారులైన సామాన్య 
వోటర్లు గుర్తుంచుకోవలసిన విషయము ఏమంటే 'మాట(ఆలోచన)లను అమ్ముకోరాదు మరియు నమ్ముకోవాలి'.
     అంతిమము అనగాి చివరికి చివర అని అర్ధము.
     అంతిమములో భారత జాతీయ కాంగ్రెసు 
సామాజికముగా మారడము ద్వారా ఈ మాట(ఆలోచన)లను అమ్ముకునే ఆం ఆద్మీ పార్టీ ని మాట(ఆలోచన)లనునమ్ముకునే భారత జాతీయ కాంగ్రెసు లో కలిసిపోతాయి.
   అదీ జరిగేది భవిష్యత్తులో.   

Comments

Popular posts from this blog

Future is bright for all.