Pl.think.

నా పరిశోధన ప్రకారం గత 155 సంవత్సరముల మానవ చరిత్ర అంతకు ముందు 6000 సంవత్సరముల చరిత్రకు మూలం.
కనుక 1857-1947 A.D. ప్రాచీన చరిత్ర ,
1947-2012 A.D. మధ్య యుగ చరిత్ర.
అందుచేత గత 65 సంవత్సరముల భారత దేశ నాయకులు మనము ఇప్పుడు ఇంకా గుర్తు చేసుకోవాలా? అని నేను ప్రజలను అడుగుతున్నాను.     
   

Comments

Popular posts from this blog

Future is bright for all.