I AM HAPPY TO NOTE THAT THE CHAIRMAN OF COMMITTEE APPOINTED TO WRITE INDIAN CONSTITUTION B.R.AMBEDKAR WHO FRAMED INDIAN CONSTITUTION IS FINALLY PROVED UNLAWFUL(WRONG). SPIRITUAL SENSE BY SOCIAL MIND PREVAILED AT LAST ON MEDICAL AND LEGAL SCIENCE.

సమైక్యాంధ్ర -తెలంగాణా సమస్యకు ఒక్కటే పరిష్కారము ఉంది . 
అది ఏమిటంటే భారత రాజ్యాంగ శీలమును ఫెడరల్ రూపము నుండి యూనిటరీ రూపమునకు సవరణ చేయుట . 
అది సాధ్యపడాలంటే లోక్ సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ సభ్యుల వోట్ తోనే సాధ్యపడుతుంది .
కనుక పరిష్కారము ఢిల్లీ లో ని పార్లమెంట్ లో మాత్రమే ఉంది .


Comments