Posts

Showing posts from June 29, 2015

How Europe Cooperates With Terrorists To Free Hostages

Image

Rebranding the AK-47: A Weapon of Peace

Image

One Rank One Pension: The Unending Battle

Image
  THIS IS FINE DISPLAY OF INDIAN SOLDIER'S MIND-AMBIGUITY.WHY DO INDIAN SOLDIERS DEMAND ONE RANK - ONE PENSION WHEN THEY 'WERE' READY TO SACRIFICE THEIR LIVES FOR THE SAKE OF THEIR COUNTRYMEN ?

Satyam Movie Comedy Scenes Part - 2 - Sumanth, Genelia

Image

Pourudu Movie Sentiment Scene - Pourudu Movie - Sumanth, Kajal Agarwal

Image

Kaluvaku Chandrudu Entho Dooram audio-Chillara Devullu

Image

ACB DG AK Khan Takes Legal Advisors Suggestions Over Notices to AP CM Ch...

Image

INDIA has changed her ATTITUDE to AGRESSION & DEEP RAW INVOLVENT says Pa...

Image

Pakistan PANICS after Indian Army raids Myanmar. MODI Rocks!

Image

Maari - Official Trailer | Dhanush, Kajal Agarwal | Anirudh | Balaji Mohan

Image

PHILIPS DIWALI

Image

Worldometers - real time world statistics

Worldometers - real time world statistics           STATISTICS HAVE NOTHING TO DO WITH QUALITY (PEACE or EQUALITY AND TRUTH or POWER) AMONG WORLD PEOPLE.PL.NOTE.

Telangana Telugu is Pure Telugu by Garikapati Narasimha Rao Garu

Image
   అవహేళన అనేది కుళ్ళు.    హాస్యము  అనేది యోగ ప్రక్రియ.  రెండింటికి మధ్య తేడా:  అవహేళన అనేది 50%  రైటు. హాస్యము అనేది  51% రైటు .     ఇంతకీ ఏది స్పష్టమైన  రైటు?

Section 8 and AP State Reorganization Act 2014 - Telangana State

Image

My Reply to Chandra Babu Naidu on ACB and Police

Image

Dr.Vijaya Kesari's Reply to Revant Reddy's Mahanadu Speech and Corruption

Image

Briefed to Chandrababu Naidu and ABN Radha Krishna about Sting Operation

Image
   ఎన్ని సా రులు చెప్పాలయ్యా!  నారా చంద్రబాబు నాయుడు గారూ!  వేమూరి రాధాక్రిష్ణ గారూ!  ------------------------------------------------------     రాజకీయ భావము అనేది వాదన,గౌరవము,పేరు, మైండ్ మరియు ఆలోచన అనే నాలుగు విషయముల వలన కలిగేది.     అంటే రాజకీయ భావన అనేది రెండు ప్లస్ రెండు అనగా నాలుగు ఎలా  అయ్యిందో రెండు ప్లస్ రెండు అనగా ఒకటి కూడా అవుతుంది.    ------------------------------------------------------      అంటే రాజకీయ రంగములో హత్య(నిర్మూలన)లు ఉండవు.ఆత్మహత్య (స్వయం-నిర్మూలన)లు మాత్రమే ఉంటాయి.     హిట్లర్ అంతే కదా !  ------------------------------------------------------     ఎవరైనా ఈ భూమి మీద "భారత(జ్ణానము)-జాతీయ(ఓర్పు)-  కాంగ్రెసు( ఆలోచన)"  ను  నిర్మూలన చేయాలని చూ స్తే  వారే అంతిమముగా నిర్మూలన చేయబడతారు.  అంటే తెలుగు దేశము అనేది భారత జాతీయ కాంగ్రెసుకు వ్యతిరేకముగా పని చేసినంత కాలమూ  తెలంగాణా రాష్ట్ర సమితి,వై ఎస్ ఆర్ సి పి మరియు  జనసేన అనే వాటి పిల్లలు ఇంకా చాలా  తెలుగుదేశముకు పుడుతూ వ్యతిరేకముగా పని  చేస్తూనే ఉంటాయి.ప్రజల కొరకు పని చేసే పార్టీలు ఏవైనా రెండూ  శా

కనుక 50% అనేది సమాజములో చెల్లని మాట. 51% మాత్రమే సమాజములో చెల్లే మాట.

నీవు నీ గురించి చెప్పేది ఎంత ముఖ్యమో(నిజమో)  నీ  గురించి  ఇతరులు చెప్పేది కూడా అంతే   ముఖ్యము ( నిజము) . ------------------------------------- అజ్ణానము(34 మార్కులు)  కు  మరియు జ్ణానము(35 మార్కులు)కు మధ్య  తేడా  1 మార్కు మాత్రమే.  మెజారిటీ(51%) కి మైనారిటీ(50%) కి మధ్య తేడా 1% మాత్రమే.  ఖచ్చితత్వము(99%) కు ' ఖచ్చితత్వముగా-కనిపించేది (100%) కి మధ్య తేడా 1% మాత్రమే. 

ప్రపంచ రాజకీయాల మాటలు విని మాటలాడటము అనేది సమాజములో కేవలము ప్రతి పది మందిలో ఇద్దరి(ఉన్నత విద్య అయిన పోస్టుగ్రాడ్యుయేటులు మరియు డాక్టరేటులు) కి మాత్రమే అవసరత మరియు విధి అయి ఉన్నది. మిగతా ఎనిమిది మందికి ప్రపంచ రాజకీయాలు అనేవి కేవలము ఎన్నికల ప్రచార సమయము(48 రోజుల) లో మాత్రమే అవసరత మరియు విధి అయి ఉన్నది. ప్రపంచ ప్రజలు అందరూ గుర్తుంచుకోగలరు.

మాటలాడకూడని విషయమును మాటలాడకూడని వ్యక్తి /లు మాటలాడటము ఎంత నేరమో మాటలాడవలసిన విషయమును  మాటలాడవలసిన విధి ఉన్న వ్యక్తి /లు మాటలాడక పోవడము కూడా అంతే నేరము కదా ! 

KNOWLEDGE WITHOUT SELF(MIND) IN IT NEVER EXISTS IN REALITY. SO ANY IMAGINATIVE WORDS BY ULTRA-MINDS ARE INTENDED JUST TO MAKE REAL AS REAL AGAIN BY THEIR IMAGINATION. ఊహకు ఊహ ఉంటే పరిమితిగా ఉంటుంది కదా ! గోవులో దేవతలు ఉంటారు. అయితే హిందువులు గోపూజ చేస్తూ ఉంటే అన్య మతస్తులు గోవధ చేస్తున్నారు. కనుక మధ్యేమార్గముగా నేను సూచించేది ఏమంటే గోవులను వాటి మానాన వాటిని వదిలితే చర్యకు ప్రతిచర్య ఉండదు కనుక గోసంరక్షణకు అందరూ సహకరించినవారమవుతాము. గోవు పచ్చిగడ్డి తిని పాలు ఇస్తుంది. అలా గోవులకు ఫల సమర్పణ కాకుండా పచ్చిగడ్డి ని తినే స్వేచ్చను కల్పిద్దాము. వృక్ష ఫలములు మానవులకు ఆహారముగా ఉంటాయి కాని పశువులకు కాదు. సహజ ప్రకృతి ధర్మములను సంకుచిత ఆత్మవంచన ప్రయోజనము కొరకు వక్రీకరణ మానవ చరిత్రలో జరిగింది. అందువలనే యుద్ధములు అన్నీ మతపరమైనవే కాని జ్ణానపరమైనవి కావు. మానవాళి చరిత్రలో జ్ణానపరమైన యుద్ధము అనేది భారత స్వాంతంత్ర పోరాటము ఒక్కటే.

ప్రపంచములో ఉన్న  జ్ఞానము అంతా ఏ ఒక్క జ్ఞాని దగ్గరో లభ్యముగా ఎప్పటికీ నిజములో  ఉండదు. అయితే ఆ  ఊహను నిజముగా మాటలాడ వచ్చు. ఎందుకంటే జ్ఞానము అనేది ప్రతి ఒక్క " మానవుడి" దగ్గరా ఉంటుంది తప్పనిసరిగా. మరియు సదరు జ్ఞానము అనేది " తన యొక్క తన లో తానుగా తన కొరకు తానుగా"  అంటే పరము గా కాని ఇతరముగా కాని నిలుస్తుంది .  అందువలన ప్రతి ఒక్కరూ తమలో సహజముగా  ఉన్న  " ఆత్మ వంచన లేదా మానసిక చాంచల్యము" నిర్మూలన చేసుకోవాలంటే "తిరకాసు కృషి" అంటే "తనలో ఉన్న  ప్రపంచములో  ఇతరుల గురించిన ఆలోచనను నిర్మూలించుకుని తన గురించిన ఆలోచన చేస్తూ ఇతరుల గురించిన నామ సహిత  భావ వ్యక్తీకరణ"  చేయాలి. 

సమాజము అనేది ఏదో ఒక నాడు చెడిపోయేది కాదు మరియు ఏదో ఒక నాడు బాగుపడేదీ కాదు. సమాజము ఏనాటికీ ఆనాడూ నిత్యముు చెడిపోయినంతగా బాగుపడుతూనే ఉంటుంది. అయితే అది ప్రతి పది మందిలో ఒకరైన జ్ణానికి అర్ధము అయినా అతడు అంతిమ దశలో గెలవాలంటే చివరి దశలో వాదనలో ఓడిపోవలసిన అవసరత ఉంది.కనుక జ్ణానము(సమాజము) ఎంత చెడిపోతూ ఉంటే అంత బాగుపడుతున్నట్లు అందరికీ అర్ధము అయి ఒప్పుకోవాలంటే సమాజ(వ్యక్తి)(బుద్ధితో కూడిన జ్ణాన) పరిపక్వత వరకూ మహాత్మాగాంధీ మాదిరిగా ఓర్పు మరియు ఆలోచన అనేది చొక్కా మాదిరిగా ధారణ చేయాలి తన ఆవేశము వ్యక్తీకరణ చేయటానికి. గుర్తుంచుకోండి ధారణ అనేది ఆలోచన(హృదయము)(జ్ణానము) మాత్రమే కాని భావావేశ వ్యక్తీకరణ కాదు. ఓ అర్జునా ! యుద్ధము చేయి. అయితే రాగము మరియు ప్రతిఫలాపేక్ష వద్దు. ఎందుకంటే ప్రతి అంతముకు అంతము మరియు అంతిమము ఉంటుంది. మరియు ప్రతి అంతిమముకు అంతము మరియు అంతిమము ఉంటుంది. కాబట్టి దైవ ప్రార్ధన అనేది "రఘుపతి రాఘవ......దే భగవాను!" అనే నిజమైన(తిరకాసు) హైందవ ప్రార్ధనలో చిట్టచివరి మాట అని హిందువులు మరియు అన్యమతస్తులు గ్రహించాలి (అని నేను ఇందుమూలముగా .....). భారతీయుడు అంటే టెక్నిక్ కు టెక్నిక్ గా ఉం డే వాడు అని అర్ధము. భారతీయుడు అనే వాడు వాదనలో ఓడిపోతాడు తద్వారా ఆలోచనలో గెలుస్తాడు. భారతీయత అనేది వాదనను నమ్మే ఆత్మ వంచకులపై అంతిమ విజయము. ప్రతి మనిషిలో మనిషిగా ఉండే దైవము ఉంది. ఇక మానసిక చాంచల్యము అనేది మాట నిలకడ లేని వాడిగా ఇతరులకు కనిపించి ప్రపంచములో నిర్మూలన చేసి మానసిక స్థిరత్వము అందరూ అలవరచుకొని శాంతి(ఎక్కవ తక్కువలను గౌరవించే సమత అనేది ఎందుకంటే తిరకాసు లేదా 'ఎక్కువ అనేది ఎక్కువలో తక్కువగా' ఉండాలి)గా మరియు సత్యము(జ్ణాని)(శక్తివంతుడి) గా నిలవాలి. నా మాట తప్పక నెరవేరుతుంది అని భావన చేసే 'నిరాశావాది యొక్క అశావాదిని' నేను మరి. LAW COURT,TEMPLE PRAYER AND HOSPITAL MUST BE LAST RESORT. LET US END COURT/S BY BEING COURT TO COURT. THERE IS NO SUPREME COURT ON EARTH THAN ONE'S HUMANE(SELF-DESERVING) MIND. JUSTICE IS NOT SOMETHING AVAILABLE AT SOMEBODY AVAILABLE. JUSTICE IN MATURE SOCIETY IS NATURAL IN PRINCIPLE. AVOID DERIDING JUSTICE AS LAW PROCESS. JUSTICE IS CONGRESS.

సమాజము అనగా బుద్ధి కలిగిన జ్ఞానము.  సమాజము అనగా బుద్ధి లేని జ్ఞానము కాదు మరియు జ్ఞానము లేని బుద్ధి కాదు .  సమాజము అనేది అపజయము (వైరుధ్యము),జయము (సానుకూలత),శీలత(నైతికత) మరియు హాస్యము(యోగము) అనే నాలుగు అంచెల 'తన,పర మరియు ఇతర' అనే మూడు గుణముల  స్వ(స్వామ్యము) జ్ఞానము.     SO SOCIETY IS CONTINUOUSLY BECOMING ILL MEANS SOCIETY IS CONTINUOUSLY BECOMING GOOD AND VICE-VERSA ON CONCURRENT BASIS.                 

NOTHING PERMANENT WILL HAPPEN AND EXIST FOR NOTHING PERMANENT TO BE NOTHING PERMANENT. భగవద్గీత చెప్పేది ఒక్కటే మాట. చెప్పేది చేస్తూ ఉండి చేసేది చెప్పు. అయితే స్నిత ప్రజ్ణుడివిగా ఉండి చెప్పవలసిన సంధర్భములో చెప్పవలసిన వ్యక్తి చెప్పవలసిన మాట చెప్పాలి. ఎందుకంటే చెప్పేది శాశ్వతము మరియు అశాశ్వతము కాదు మరియు చెప్పనిది అశాశ్వతము మరియు శాశ్వతము కాదు అని తన అధీనములో నడుస్తున్న అందరూ తెలుసుకోవాలి అని భగవానుడి ఆలోచన. భగవద్గీత అనేది ఖురాను మరియు బైబిలు మాదిరిగా అరాచకము(అసాంఘికత)(అజ్ణానము) కలిగించి భగవంతుడు తన వెలుగు మీద తన సృష్టి అంతా ఆధారపడి జీవించమని చెప్పే గ్రంధము కాదు. భగవద్గీత అనేది సాంఘికత(జ్ణానము)(సంక్లిష్ట తిరకాసు వ్యక్తిత్వము అంటే సూటిగా ఉంటూ వంకరకు వంకరగా నిలుచుటను గురించి చెప్పే సైంటిఫిక్ గ్రంధము కనుకే మహాత్మా గాంధీ తన చేతిలో బైబిలు మరియు ఖురాను కాకుండా భగవద్గీత పెట్టుకుని జీవించారు.) అడిగేవాడికి అవసరత కలిగితే మరియు అలా అడిగితేనే విధి గురించి చెప్పే గ్రంధము. స్నితప్రజ్ణత(చెప్పవలసిన సంధర్భములో చెప్పవలసిన వ్యక్తి చెప్పవలసిన మాట) అనేది చేసేది చెపుతూ చెప్పేది చేయటము అనే తిరకాసు మాట కనుక భగవద్గీత అనేది హిందువులను ముస్లిములు(లేదా క్రైస్తవులు)గా మరియు ముస్లిముల(లేదా క్రైస్తవులు)ను హిందువులుగా ఉంచటము కాని నిలుపుట కాని చేస్తుంది.గీతా సారము తెలుసుకోవలసిన వారు గుర్తుంచుకోవలసిన విధి ఒక్కటే. అది ఏమంటే ఇతరముకు ఇతరముగా ఉండమని. అంటే "కనిపించేదానిని కేవలము నమ్మటము మాత్రమే అనేది చేయకూడని పని. మరియు కనిపించేది తేడా ఎందుకంటే ఉండటము మరియు నిలువటము అనేది కనిపించే దానితో ఎప్పటికీ సమతుల్యత చేయలేనిది". మూర్ఖుడికి మూర్ఖుడి యొక్క మూర్ఖుడిగా ఉండాలి-ఉంటాడు -ఎందుకు ఉండడు? జ్ణానము(వెలుగు) అనేది సహజ న్యాయము. సహజము అనేది (కృత్తిమత్వముకు కృత్తిమత్వముకుగా) సహజముగానే నిలుస్తుంది-నిలుస్తుంది-ఎందుకు నిలువదు?. భగవద్గీత అనేది బహు సంఘర్షణ/ల ద్వారా ఏర్పడే సమాజము(జ్ణానము) పరిపక్వతలో భగవంతుడి తిరకాసు మరియు మానవుడి తిరకాసు గురించి నిజము నిజముగా నిలిపే గ్రంధము. భగవద్గీత అనేది వాదనలో చివరి దశలో ఓడిపోయి ఆలోచనలో అంతిమముగా గెలిచే శాస్త్రీయ గ్రంధము. సహజముగానే వాదనను నమ్మే వారు భగవద్గీతను నమ్మరు. అంత మాత్రాన భగవద్గీత అనేది వాదనను నమ్మే వారిని కూడా తనలో కలుపుకోకుండా వదిలివేయదు.భగవద్గీతను ప్రశ్నిస్తూ ఖురాను మరియు బైబిలు పుట్టాయి అని ముస్లిములు మరియు క్రైస్తవులు అంగీకరిస్తారు. ఖురానును మరియు బైబిలు ను ప్రశ్నిస్తూ భగవద్గీత అనేది ఉండదు. కావాలంటే ఖురాను మాటలు మరియు బైబిలు మాటలు శ్రద్ధగా వినండి.అవి కేవలము ఆలోచనను గౌరవిస్తూ వాదనను నమ్మే వారి విశ్వాసుల కోరకే ఉద్ధేశించబడినవి. భగవద్గీత అనేది వాదన(అడిగే వాడికి అడిగినంత)(యద్భావము తద్భవతి)ను గౌరవిస్తూ ఆలోచనను నమ్మే వారి కొరకు ఉద్ధేశించ బడినది. అంటే రామ జన్మభూమి అనేది మోసము(ఆత్మ వంచన) చేసే వాడిని మోసము(ఆత్మవంచన) చేసే కర్మ(బాహుబలి) భూమి అని అర్ధము. మోసము(ఆత్మవంచన) చేసుకునే వారు హిందువుల(ఆలోచనను నమ్మేవారి)లో ఉంటారు మరియు అన్యమతస్తుల(వాదననునమ్మేవారి)లో ఉంటారు కదా. SILENCE,KNOWLEDGE AND EXILE ARE MORE POWERFUL THAN ENDLESS ARGUMENT,SELF-IGNORANCE AND 'EXILE OF EXILE'. AND I AM SO LEGALLY. SO JUST "TELL AND LEAVE" TO OTHER'S MIND-DISCRETION FOR BETTER RESULT. TELLING IS TO LEAVE FOR DISCRETION. FORCING IS TO BE RESPONSIBLE FOR OTHER'S MIND-DISCRETION IN FOURTH ORDER SOCIAL-SYSTEM.

చెప్పిన వెంటనే అలా నడుచుకోవడానికి మనిషి(వ్యక్తి) అనే వాడు రోబో కాదు కదా !  మనిషికి ఇతరులు చెప్పిన దానిని వారి వారి ఇతరులతో రూఢి పరచుకోవాలనే సహజ  జిజ్ఞాస ఉంటుంది -  తప్పని సరిగా ఉండాలి - ఎందుకు ఉండదు ?          ----------------------------------------------------------     HERE I AM TELLING ALL PEOPLE THE REASON BEHIND 'LOGIC OF TELLING AND LEAVING' WITHOUT FORCING.     ఉదాహరణకు ఒక చెడు వ్యసనము కలిగింది అయితే మార్చుకోలేక పోతున్నాను అనే మాట అర్ధము వర్తమానములో ఏమంటే ఆ చెడు వ్యసనము ' గతములో ఒక నాడు తప్పనిసరిగా లేదు మరియు భవిష్యత్తులో ఏదో ఒక నాడు తప్పనిసరిగా ఉండదు' అని 'నిరాశావాదము(అజ్ఞానము)(అసాంఘికత )  యొక్క ఆశావాదము(జ్ఞానము)(సాంఘికత)' గా చెపుతున్నట్లే కదా!  ఇలా ఎందుకు నేను చెపుతున్నాను అంటే  'గతములో ఒక నాడు లేదు' అనే విషయమును  తప్పకుండా ఎదుటివారికి  చెప్పే వారు మరియు  ఎదుటివారిని  అడిగే వారు బాగా గుర్తు పెట్టుకోవాలి.     మాట(భావ ప్రకటన)కు వర్తమాన దశ ఉన్నప్పుడు అదే మాట(భావ ప్రకటన)కు గతములో దశ మరియు భవిష్యత్తులో దశ వ్యతిరేకముగా ఉంటుంది అని ఆలోచన కలుగక ప

MIND(LAW)-AMBIGUITY WILL NATURALLY GET ELIMINATED BY INCULCATING COMPLEXITY(AT THE EDGE) BETWEEN SENSE(THOUGHT)(REVERSE TO MIND) AND VOICE IF WE ALL "HAVE" MIND AND RESPECT BY ARGUMENT AMONG OTHER/S. THAT MEANS COMPLEXITY BETWEEN ARGUMENT,RESPECT,MIND,SENSE AND VOICE SOLVES MIND-AMBIGUITY AMONG ALL OTHER/S IN WORLD INTO MIND-COMPLEXITY(CREATIVITY). నేను వ్రాసిన నా మాటలు అన్నీ కూడా సరిపడిన వాదన ద్వారా కలిగిన మైండ్(బుద్ధి సక్రమత) మరియు గౌరవము ఉన్న 'కేవలము నా గురించి మాత్రమే నా ఆలోచన' మరియు 'కేవలము ప్రపంచములో అందరి ఇతరుల గురించిన నా భావవ్యక్తీకరణ' నుండి పుట్టిన సంక్లిష్ట మైండ్ వే. గుర్తుంచుకోండి! ప్రజలారా ! అయిదు స్థాయిల సంక్లిష్టతకు మించిన మాట అనేది సమాజము(జ్ణానము) లో నిర్మాణము జరుగదు-జరుపలేము-ఎలా జరుగుతుంది?. అయిదు స్థాయిలు దాటిన తరువాత మైండ్ సంక్లిష్టత అనేది మైండ్ వ్యతిరేకత గా నిలుస్తుంది. కనుక ఇతరులకు మానసిక-చంచలము(తన గురించిన ఆలోచన) నిర్మూలన చేసే సామాజిక విధిలో భాగముగా మాట నిలకడ లేని చంచల మనస్తత్వము కలిగిన వాడిగా కనిపించాలి. తద్వారా మానసిక-స్థిరత్వము(తన గురించిన ఆలోచన తాను చేస్తూ ఇతరుల మానసిక స్థిరత్వము గురించి భావవ్యక్తీకరణ) చేసే వాడిగా ఉండి అలా మరణించిన తరువాత నిలువాలి. అంటే కనిపించటము అనేది వ్యతిరేకము(వేరు)గా ద్వారా ఉండటము మరియు నిలిచిపోవటము అనేది ఒకటి(సానుకూలము)గా కావాలి. ఎంత సింపుల్ గా చెప్పానో కదా ! సామాజిక(జ్ణాన)(మానసిక)(వ్యక్తిగత)-ప్రపంచములో గొప్ప గొప్ప సత్యములు అన్నీ సంక్లిష్టముగా కనిపించడము ద్వారా సింపుల్ గా "నిలుస్తాయి". మీ రామచంద్రుడిని అయిన నేను 'కూడా' సింపుల్ కదా !

మనిషి(మైండ్)  ఆలోచన చివరి అంచు నుండి భావ ప్రకటన జరుగుతుంది కదా ! ప్రపంచ సమస్య అనేది ఒక్కటే(మానసిక చాంచల్యము). ప్రపంచ సమస్యకు ప్రతి ఒక్కరూ ప్రపంచ సమస్యగా ఉండటములోనే ప్రపంచ సమస్య పరిష్కరించబడుతుంది.    సమాజములో మానసిక చాంచల్యము అనే సమస్య నుండి తీవ్ర వాదము(తన గురించిన అజ్ఞానము)(నీవెవరివో తెలుగుకుని నీవు నీ లాగా ఉండకుండా నేనెవరిని అని అరుచుట కూడా తీవ్ర వాదము కాదా ?) మరియు అవినీతి(మొండితనము)(మొండితనముకు మొండితనముగా లేక పోవుట అవినీతి కాదా ?) కలుగుతాయి ఇప్పటికే ప్రపంచము మొత్తము గ్రహించింది.    మానసిక(భౌతిక)(సామాజిక) చాంచల్యము యొక్క నిర్వచనము ఏమనగా తన ఆలోచన లేకుండా ఇతరుల ఆలోచన కలిగి ఉండి 'తన గురించి మరియు ఇతరుల గురించి' భావ వ్యక్తీకరణ చేయుట. ప్రపంచములో అన్ని సమస్యలకు మూల సమస్య అయిన మానసిక చాంచల్యము ను ఎంత బాగా నిర్వచనము నేను ఇవ్వగలిగానో కదా ! నేను కొంత సొంత డబ్బా కొట్టుకునే రాజకీయ(ఆధ్యాత్మిక) వేత్తను కదా !    ఆధ్యాత్మిక వేత్తలు సొంత డబ్బా కొట్టుకోవాలి మరి . -------------------------------------------      మానసిక(భౌతిక) చాంచల్యము అనగా ఇతరుల గురించి భావ ప్రకటన(వ్యక్తీకరణ ) కలిగి ఉ

A LIMIT TO MIND MAKES HIM/HER AS LIMITLESS IN SOCIETY(KNOWLEDGE). A VERY IMPORTANT SOCIAL RESEARCH FINDING BY ME(KSR) IS THAT EVERYTHING HAPPENS IN SOCIETY(KNOWLEDGE) BY CONCURRENCY BETWEEN BEING REVERSE TO REVERSE AND BEING STRAIGHT. O COURT JUDGES ! THAT MEANS A COURT JUDGE BECOMES TO BE CRIMINAL AS SOCIETY(KNOWLEDGE)(MIND) IS MATURING DAY BY DAY. SOCIETY IS THE COURT BY ARGUMENT-POWER,RESPECT-POWER,NAME-POWER,MIND(PROFESSION)-POWER AND VOICE-POWER WHICH MAKES EVERYBODY AS TRUE SELF THROUGH FIRST WORD,EVERY NEXT WORD,LAST WORD AND ULTIMATE WORD.

ప్రతి పది మందిలో ఒకరు మాత్రమే జ్ఞాని గా ఉండగలరు. జ్ఞాని అనగా సంక్లిష్ట తిరకాసు వ్యక్తి. అయితే జ్ఞాని కి ఒక పరిమితి ఉంది .  ఆ పరిమితి ఏమంటే "కొంత యొక్క కొంత కు కొంత గా కొంత కొరకు కొంత" యొక్క "అంతా యొక్క అంతా కు అంతా గా అంతా కొరకు అంతా".