Posts

Showing posts from August 9, 2013

Mind has just influence in social system.Mindful voice has real power in social system.

మాట మాటలాడినప్పుడు ఆ మాట మాటలాడిన వ్యక్తిని సభ్య సమాజములో నలుగురు పరిగణన లోకి తీసుకుని సదరు వ్యక్తికి సరిఅయిన న్యాయము చేస్తారు .  నా మాట ఏమిటంటే ప్రజలు చట్టమును -న్యాయమును నమ్మరాదు .  ప్రజలు వారి హృదయ భావనను మాత్రమే నమ్మవలెను . ప్రజలు చట్టమును -న్యాయమును గౌరవము మాత్రమే చేయవలెను . గౌరవము నమ్మకము అనే తాళమునకు తాళము చెవి .  పై మాట ఇతరులకు చెల్లదు . 

Word is powerful by social four to their systemic four each.DON'T GAMBLE WITH WORDS. GAMBLING KILLS SELF IN SOCIAL.

ఇతరులతో రుచి కరమైన మాటలు మాటలాడే వారు వారి మాటలు వారిని అమ్మేస్తాయి మరియు చంపుతాయి .     అక్షరములను అమ్ముకునే వారు(వ్యాపారులు-వారి  పక్షము )  సమాజములో అమ్ముడుపోతారు.  అక్షరములను నమ్ముకునే వారు (సైనికులు-వారి పక్షము  ) సమాజములో చస్తారు .  అక్షరములను కలిగించు కుని ఇతర ఎదుటి వారికి కలిగించే వారు(భారత జాతీయ కాంగ్రెస్ వారు ) సమాజములో ఎప్పటికీ నిలిచి పోతారు .  ఇది సత్యము .ఇదే సత్యము .      

INC means lawful sensible voice of people.KSR is being.INC is feeling.

చట్టం-న్యాయం ఏనాటికి అధికారములోకి రాలేవు . వచ్చినా తాత్కాలికమే. అయితే చట్టం -న్యాయము మీద ఆధారము చేసుకుని అధికారము చెలాయించ వచ్చు .   

Of course heavenly success is on earth itself BY BEING AT NEXT.

రెండు నాలుకలు వున్న వ్యక్తులు మరో రెండు నాలుకల వ్యక్తుల సమూహము చేతిలో చస్తారు . ఆయుధము పట్టిన వ్యక్తులు ఆయుధము కారణము గానే చస్తారు . మోసము మరియు అవకాశ వాదము వున్న వ్యక్తులు మరో మోసగాళ్ళ మరియు అవకాశ వాద సమూహము చేతిలో చస్తారు . సమాజము తన న్యాయము తాను చేసుకుంటుంది . సత్యవంతులకు ఓర్పు,జ్ఞానము  మరియు ప్రేమ మాత్రమే కావలిసింది.

Men have sensible voice.

నేను తప్పు చేయాలనుకున్నా తప్పు చేయలేను . 50% ప్రజలైన తెలివైన అజ్ఞానులు ఒప్పు చేయాలనుకున్నా ఒప్పు చేయలేరు . కనుక వారు నామ రూపములు లేని వారుగా మిగులుతారు .   

50% intelligent-ignorants have no place in politics.

నేను 50% జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులైన ప్రజలకు అసాంఘికముగా కనిపిస్తాను . హంతకుడిగా కనిపిస్తాను . దొంగగా కనిపిస్తాను . నేను అసాంఘికుడిగా ఉండను . హంతకుడిగా ఉండను . దొంగగా ఉండను . కనిపించడం వేరు . వుండటం వేరు .  

Being social to antisocials is crime now in changing times.

అసాంఘికులతో ఆసాంఘికముగా లేకపోవుట ప్రస్తుత మారుతున్న సమాజములో నేరము .   

PEOPLE(social system) ARE SUPREME THAN PARTY(law)(mind)(religion) TOWARDS TRUTHFUL SOCIAL DEMOCRACY.

నారా చంద్ర బాబు నాయుడును తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తో తన రెండు కళ్ళ సిద్ధాంతము ద్వారా రాజకీయ ఆత్మ హత్య చేసుకునేలా ప్రజలు చేయ గలిగారు . వై ఎస్ జగన్ పై ఆర్ధిక నేరారోపణ(హత్యా నేరముతో సమానము) జరపటము ద్వారా రాజకీయ ఆత్మ హత్య చేసుకునేలా ప్రజలు చేయగలిగారు . రాజకీయములలో అవకాశ వాదమునకు మరియు హత్య లకు స్థానము లేదు అని ప్రజలు స్పష్టముగా నిరూపణ చేసారు.   

Intelligent-ignorance appears as insane but not so to be treated in mental hospital.Intelligent-ignorance must be solved with intelligent-ignorance only.REMEDY TO SOCIAL ILL IS SOCIAL ILL ITSELF.

మొదటి దశ భావ-ఉద్రేకము. భావ-ఉద్రేకము కలిగిన తరువాతి దశలో భావ -ఆవేశము కలుగుతుంది .కలగాలి . మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో 86000 మంది అడ్వకేట్ లు వున్నారు . అందులో ఆంధ్ర ప్రాంతము వారు 45000 మంది . తెలంగాణా ప్రాంతము వారు 45000 మంది .  తెలంగాణ వారి హైదరాబాద్ లో ఆంధ్ర ప్రాంత అడ్వకేట్ లు కేవలం మూడు లేక నాలుగు వేల మంది మించి లేరు . ఏక పక్షముగా ప్రా సి క్యూ ట ర్ ఆరోపణ చేస్తే ఏక పక్షముగా న్యాయమూర్తి తీర్పు వెలువరించరాధు . డిఫెన్సు కధనము వినాలి . తీర్పులోకి పరిగణన చేయాలి .    

Kiran can start a tiffin centre in Telangana, we will not object - KCR -...

BOTH INC AND GOVT ARE SAME NOW.

BJP through M.Venkaiah Naidu is asking why congress is instituted party's antony committee in stead of govt committee on addressing questions related to andhra-telangana bifurcation. Mr.M.Venkaiah Naidu! NOW IS CHANGING TIMES. WE ARE CHANGING INTO SYSTEM IN WHICH BOTH GOVT AND INC ARE SAME. PREVIOUSLY PARTY IS MOTHER AND GOVT IS FATHER. AT PRESENT,BOTH MOTHER AND FATHER ARE SAME ONE BEING WITHOUT NO DIFFERENCE OF OPINION IN PUBLIC.

Without asking,one can't give to earn.Intelligent ignorants must know law.

రెండు హృదయములు గల ప్రజా భావన నిజ-హృదయ భావనగా మార్పు చెందాలి . ఆ విధముగా ఇప్పుడు మార్పు చెందుతోంది.దానిని ఎవరు ఆపే ప్రయత్నము చేసినా చరిత్రలో మిగలరు . నా పని నేను చేయాలి . నేను చేస్తున్నాను . నా సందేశములు చదివి మననం చేసుకుంటూ మరి 6000 సామాజిక వృత్తుల వారు అందరూ వారి - వారి వృత్తులను సక్రమముగా చేస్తున్నారా? అని నేను అడుగుతున్నాను .   

Samaikya-andhra agitators are proving themselves to be social obstructionists.

ఆంధ్ర -తెలంగాణా విభజన దేశమునకు మాత్రమే కాదు . ప్రపంచీకరణ నేపధ్యములో ప్రపంచమునకు ఎంతో మంచిది .  అయితే కొన్ని భయాలు -అనుమానాలు సహజము గానే వుంటాయి .  భయాలు -అనుమానాలు ఓర్పుగా సరిఅయిన వేదికలపై మాట్లాడుకుంటే తొలగిపోయి సత్య వంతమైన తెలుగు సమాజము రెండు రాష్ట్రములుగా వెలుగొందుతుంది .  ఈ రెండు రాష్ట్రములు భారత్ -పాకిస్తాన్ సైనికత్వమును మరియు భారత్ -చైనా సైనికత్వమును తొలగిస్తుంది.  ఈ రెండు రాష్ట్రములు ద్వి-సత్య  కేంద్రములైన భారత పార్లమెంట్ మరియు భారత అధ్యక్షత లలో ఏక-సత్య కేంద్రము ఏర్పరుస్తుంది .  ఈ రెండు రాష్ట్రములు ఐక్య రాజ్య సమితి ని ఐక్య ప్రజా ప్రపంచముగా చేస్తుంది .              

This is my order.

ప్రభుత్వము హంతకులను హత్య చేయరాదు . అయితే ప్రజలు హంతకులను హత్య చేయడము నేరము కాదు . అజ్మల్ కసబ్ మరియు అఫ్శల్ గురు హంతకులు అయిఉండవచ్చు.   అయితే అజ్మల్ కసబ్ మరియు అఫ్శల్ గురు లను ప్రభుత్వము హత్య చేయడము నేరము . ప్రభుత్వము దొంగలను దోచుకోలేదు . అయితే ప్రజలు మరియు పోలీసులు దొంగలను దోచుకోవడము నేరము కాదు . ప్రభుత్వము రౌడీలను నేర -ఆరోపణ చేయలేదు . అయితే ప్రజలు మరియు పోలీసులు రౌడీలతో అసాంఘికముగా ప్రవర్తించవచ్చు . ఇది నా ఆదేశము .   

United andhra pradesh agitators need sharpen their demand as voice research movement.

సమైక్య ఆంధ్ర ఉద్యమ కారులు భావ సాహిత్య పరిశోధన కొరకు ఉద్యమించాలి .

Jagadananda Karaka - Balamuralikrishna - Tyagaraja Pancharatna Kriti

Sree Rama Nee Naamam (Dr.M.Balamuralikrishna at Perla)

DIABOLICALS DON'T KNOW DIFFERENCE BETWEEN ASKING AND BEGGING.

I AM BEING SAME TO SAME. I ASK BEGGARS. I BEG ASKING PUBLIC TO EARN. 

I AM DIABOLICAL TO DIABOLICAL.

శత్రువును శత్రువు చంప వచ్చు . కాని ప్రభుత్వము ప్రజలను చంపరాదు . అమెరికా ప్రబుత్వము భారత ప్రభుత్వముతో శత్రుత్వము వహించరాధు . ఏ ప్రభుత్వము అయినా సగము మంది అజ్ఞానులుగా వున్న ప్రజలను నిర్లక్ష్యము వహించ రాదు .

INC is medical.

Indian National Congress is spiritual(medical) sense. Every next person in world believes INC. If those who get respected start believe INC ideology,then there will be no crime and illness.    

AKSHARAMULU PARIPAKVA-MAARUTHUNNA SAMAJAMULO AMMUTA NERAMU.AKSHARAMULU KALIGI VUNDAALI-EDUTI VYAKTIKI KALIGINCHAALI.

పత్రికల వారి గురించి నేను అందరికీ చాలా చెప్పాలి. సమాజములో పత్రికా స్వేచ్చ కావాలి . సరే . సమాజమునకు రెండు(అపరిపక్వము మరియు పరిపక్వము )  దశలు లేదా మూడు(నైతిక ,అనైతిక మరియు అర్ధ-నైతిక ) కోణములు . అపరిపక్వ దశ లేదా అనైతిక సమాజములో  పత్రికా స్వేచ్ఛ కావాలి. పరిపక్వ దశ మరియు మారుతున్న సమాజములో కూడా అనియమిత పత్రికా స్వేచ్చ సమాజ హాని చేస్తుంది . కనుక ప్రస్తుత పరిపక్వ మరియు మారుతున్న సమాజములో పత్రికా స్వేచ్చ కు ఎదుటి వ్యక్తి ఎందుకు పరిమితులు వుంచరాదో పత్రికల వారే ఆలోచించుకోవాలి . ఎందుకు పత్రిక రాసింది కొని పత్రిక వారితో వాదులాటకు దిగరాదో పత్రికల వారే చెప్పాలి . పత్రిక కొన్నంత మాత్రాన పత్రికను సగటు చదువరి సమాజములో సదరు పత్రిక వారిని ప్రశ్నించే హక్కు కోల్పోవలసినదేనా ? నా పై ప్రశ్న కు పత్రిక వారి దగ్గర సమాధానము లేదు . అక్షరము అవకాశము మరియు ఆయుధము కాదు . అక్షరము కలిగించుకోనెడిది-ఎదుటి వ్యక్తికి కలిగించేది.  

RESPECTFULS MUST STAY MERCY AT THE HANDS OF FAITHFULS.BUT RESPECTFULS QUESTION FAITHFULS.HENCE FAITHFULS NEED SERVE RESPECTFULS. INDIAN POLICE "APPEAR AS" FAITHFULS BUT NOT SO.

దేవుడు గుడి విగ్రహములో వున్నాడా అన్న ప్రశ్నకు గుడి విగ్రహములో కూడా దేవుడు వున్నాడు అన్న సమాధానము సగం -సత్యం అయితే సగం-సత్యం లకు సమాజమునందు మొదటి దశలో మాత్రమే స్థానం వుంటుంది . తరువాతి దశలో స్థానము ఉండరాదు . ఉండదు . సగం -సత్యం సత్యము నకు మార్గము-లక్ష్యము. హిందూ మతము మానవ రాజ్యాంగంలో తరువాతి దశ మాత్రమే . హిందూ మతము అంటే మతము లేనితనము మరియు మత సమానత్వము కాదు . మత సామరస్యము నుండి హిందూ మత వాది కావాలి . హిందూ మతము అంటే కుల వాదము కాదు . కుల వాద మార్గము ద్వారా  సమతా వాదము . ఈ విషయమును దళిత హిందువులు అర్ధము చేసుకోవాలి .ఈ మధ్య కాలములో దళిత హిందువులు కుల వాదము ను వ్యతిరేకిస్తున్నారు . ఓకే . దళితు హిందువులు అంతా కలిసి సమతా వాదము ఏర్పరచుకున్నరనుకుందాము . ఆ సమతా వాదము సత్యవంత మైనది కావాలంటే కుల వాద మార్గము లోనికి వచ్చి సమతా మార్గము చేసుకోవాల్సిందే . ఎందుకీ అనవసరపు పని రెట్టింపు? హిందూ దళితుడనని గర్వించు -సమతా వాదిగా హిందూ సమాజములో మానసికముగా ఎదుగు. అపుడు యావత్ మానవ సమాజము ఒకప్పటి హిందూ దళితులను నిజమైన సత్యవంతులుగా గౌరవిస్తుంది-నమ్ముతుంది . హిందువులు దళితులపై కుట్ర చేస్తూ దళితులు శాశ్వతముగ