వాస్తవములో ఊహావాదులను దరిద్రులు(అజ్ణానులు) అవుతారు. అయితే అజ్ణానికి తాను అజ్ణానిని అని గ్రహించడమును మించిన జ్ణానము లేదు. అది సామ్రాజ్యవాదులకు తెలియదు.

భయము అనగా దైవము.
భయమును కలిగి ఉండి భయమును అధిగమించాలి.
భయమును అధిగమించకుండా భయమును కేవలము ధారణ చేసినా నేరమే.
భయమును కలిగిఉండకుండా భయమును కేవలము 
భయమును అధిగమించే ప్రయత్నము చేసినా నేరమే.  
--------------------------------
   నిరంకుశ వాదులు అనగా తిరోగమన వాదులు.
   తిరోగమన వాదులకు 'తిరోగమనము యొక్క 
తిరోగమనము కు తిరోగమనము అనగా పురోగమనము' అని తెలియదు.
    విప్లవ వాదులు అనగా ఆత్మవంచకులు (తామెవరో తమకు తెలియని అజ్ణానులు). 
  విప్లవ వాదులకు 'పురోగమనము యొక్క 
పురోగమనముకు పురోగమనము అనగా తిరోగమనము' అని తెలియదు.
  కనుక గాంధీ ఆలోచన,ఓర్పు తో జ్ణానము (సమాజము)ను గురించి కలలు కని 'తిరోగమనము యొక్క 
పురోగమనమును' భారతీయతలో అంతకు ముందు 
ఎన్నడూ లేని విధముగా కలిగించాడు.
    తిరోగమనము(కల్పితము)ను కోర్టులో నిరూపణ 
చేయలేము.అయితే సమాజము(జ్ణానము) తిరోగమనవాదులను
(ఫాసిస్టులను) విప్లవ వాదులను(అజ్ణానులను) 
నిర్మూలన చేసిన తరువాత అంతిమముగా నిర్మూలన  చేస్తుంది.
              

Comments