Opposition need build good character.

మంత్రిత్వ శాఖ వ్రాత ద్వారానే విధాన ప్రకటన జరుగును .
ప్రజా స్వామ్యములో ప్రతి ఒక్కరికి వారి భాద్యత రాజ్యంగములో నిర్దేసితమయినది .
ప్రజలు మాత్రము అజ్ఞానులై వోట్ వేసి గెలిపించిన వారిని మాత్రము ప్రశ్నిస్తూ వారి భాద్యతను వారు చేయకపోవటం మహాపరాధము కాదా ? ఆలోచించండి .
ప్రతి పక్షములకు క్యారక్టర్ లేదు .

Comments