భారత రాజ్యాంగ(శీల) గ్రంధముకు పోటీ(గుణ) గ్రంధము లేకపోతే ఉప్పు(రుచి) లేని పప్పు గా ఉంటుంది. భూమి మీద పుట్టే వారు చస్తారు అని అందరికీ తెలుసు.. అయితే భూమి మీద పుట్టే వారు కేవలము చావడము కోసమే మాత్రమే కాదు. పుట్టిన భూమి మీద పేరు-భావన కలిసిపోకుండా తమ వారి మానసికత మధ్య నిలుపుకోవాలి కదా. అహంకారము,వ్యక్తి మాట(లోపలి ఆలోచన)ను వదిలి వ్యక్తిని నమ్ముట మరియు చవకబారు/అసంపూర్ణ వ్యక్తిత్వము కలిగి భూమిపై పుట్టి చచ్చిన వారికి చరిత్రలో తమ వారి మనసులలో మరణానంతర జీవితము ఉండదు కదా ! అదే భగవద్గీత చెప్పేది. ఓ ఉప్పు లేని పప్పు తినే అరాచక నాస్తిక దళిత బంధువులారా ! ప్రస్థుత పరిపక్వ సమాజములో మీ నాస్తిక వాదము మరియు దళిత వాదము తిరోగమన దశలో ఉంది. కనుక మీ నాస్తిక వాదులకు మరియు మీ దళిత ప్రజలకు మీరు నాయకత్వము చేయలేరు. గుర్తుంచుకోండి. అరాచక వాదము ఊహను వికృతము గాకుండా అదుపు చేసే మానసిక ప్రక్రియ లేదా మార్గము మాత్రమే. అరాచక వాదులను అరాచక వాదులు పాలన - నాయకత్వము ఎలా చేయగలరు? SO EVERYONE BORN ON EARTH MUST BE BELIEVER THAT THERE IS NOTHING BEYOND. ATHIESTS! DALITS ! MUSLIMS ! AVOID DISBELIEF THAT THERE IS SOMETHING BEYOND. EITHER THINK REVERSE OR DO REVERSE. BUT NEVER THINK REVERSE AND DO REVERSE WHICH IS CRIMINAL AND SINFUL AGAINST HUMAN SOCIETY. HOW IS MY HINDU WAY OF LIFE ? ENJOY ME BY YOUR DISCIPLINED,COMPLEX,NONLINEAR AND CONSISTENT MIND. మీ ఇంట్లో ఉడికిన పప్పులో ఉప్పు వేసుకోవడము మరచిపోకండి. భారత జాతీయ కాంగ్రెసు అంటే ఉప్పు,తెలుపు మరియు గాలి. పై మూడింటిని అనుభవిస్తే సరిపోదు . అనుభవించిన దానిని ఇతరులు అడిగితే నోటితో చెప్పాలి సుమా!

   అవ్యక్త రాశి అంటే దైవము . 
   అవ్యక్త రాశి 'ఉందని' ఆస్తికులు మరియు ఎలా 'ఉందని' నాస్తిక వాదులు అని సంక్లిష్టముగా భావన చేస్తున్నారు .      ఆ ఊహను వికృతరూపము కాకుండా చూడటానికి వాదము మరియు వాదము వికృతరూపము కాకుండా భగవద్గీత (కృష్ణ -అర్జున సంవాదము అనే ఊహా వాద సంక్లిష్టత ) ఉంది .    
    కేవలము భారత రాజ్యాంగము(ఉనికి ) పట్ల విశ్వాసము కలిగి ఉండి భారత పార్లమెంటు లాంటి భగవద్గీత(100% సక్రమ ఫీలింగ్)  పట్ల గౌరవము లేకపోతే దానిని జ్ఞాన పరమైన నేరము అంటారు . 
----------------------------------------------------------
   అవును ! భగవద్గీత గ్రంధము హింసను ప్రేరేపించే అధర్మము(అరాచకవాదము)ను హింసించమని చెపుతోంది .అది మానసిక నేరము అవుతుంది కాని ప్రస్తుత పరిపక్వ ప్రపంచ సమాజములో జ్ఞాన పరమైన నేరము ఎలా అవుతుంది ?
    అరాచక నాస్తిక వాదముకు హద్దు పద్దూ లేకుండా పోతే సమాజ దిశ తిరోగమనములో ఉండి మానవతా వాదము తిరిగి సామ్రాజ్య వాదము లేదా అరాచక వాదము వైపు వెళ్లి పోతుంది . 
   భగవద్గీత ఏమైనా హింస చేసి అధర్మము(హింసను కోరే తన వారిని) ను నిలబెట్టమని చెపుతోందా ? లేదు కదా ! కేవలము అరాచక హింస(ధర్మమును అశ్రయించకుండా యుద్ధము కోరే తన వాడినైనా) ను హింసించండి  అని భోదిస్తోంది . అందులో అరాచక నాస్తిక వాదులు నిరంతరముగా వ్యతిరేకించేది ఏముంది ?
   అయినా ఒక వేళ భగవద్గీత జాతీయ గ్రంధముగా భవిష్యత్తు తరాలలో హింసను ప్రేరేపిస్తే భారత రాజ్యాంగము ఎలా అయితే నిరంతర సవరణాధికారము భారత పార్లమెంటు(ప్రభుత్వము) కు ఇచ్చిందో  భగవద్గీత ను భారత పార్లమెంటు భారత జాతీయ గ్రంధముగా రద్దు చేసే అధికారము భారత ప్రభుత్వము(పార్లమెంటు ) కు ఇవ్వవచ్చును .
    అంతే గాని అడ్డూ అదుపూ లేని నిరాశావాద ఆసాంఘిక ఆలోచన(మాట )లను ఇంకా ఈ సమాచార యుగములో కొనసాగనీయరాదు.                 

Comments