Pl.think.

నా పరిశోధన ప్రకారం గత 155 సంవత్సరముల మానవ చరిత్ర అంతకు ముందు 6000 సంవత్సరముల చరిత్రకు మూలం.
కనుక 1857-1947 A.D. ప్రాచీన చరిత్ర ,
1947-2012 A.D. మధ్య యుగ చరిత్ర.
అందుచేత గత 65 సంవత్సరముల భారత దేశ నాయకులు మనము ఇప్పుడు ఇంకా గుర్తు చేసుకోవాలా? అని నేను ప్రజలను అడుగుతున్నాను.     
   

Comments