GOVT LIABILITY SHOULD NOT BECOME PEOPLE LIABILITY. THAT IS WHY RULERS SHOULD NOT BECOME RULED. NAXALITE-MINDS SHOULD KNOW THEIR IDEOLOGICAL WEAKNESS AND DWARFNESS TO JOIN PUBLIC.

సమాజములో పాలకులు ఈనాటికీ పాలితులుగా ఉండరు -నిలువరు . 
ప్రభుత్వము వేరు . పాలిత ప్రజలు వేరు . 
ప్రభుత్వము మరియు పాలిత ప్రజలు రెండూ వేరు వేరు రైలు పట్టాలు మాదిరిగా ఉండాలి -ఉంటాయి. 
రెండు రైలు పట్టాలు కలవాలని ప్రయత్నిస్తే ప్రమాదము తప్పదు . 
అయితే ప్రభుత్వములు ఉండేది ప్రజల సంక్షేమము -అభివృద్ధి కొరకే .
  
   

Comments