Mystique land is changing into good quality which means knowledge land.

భారత దేశము అనేది అపరిపక్వ సమాజములో మర్మ దేశము .
పరిపక్వ సమాజములో భారతదేశము అనేది వేదభూమి .
-------
అందుచేత మర్మము ఏమంటే ఆత్మ త్యాగము అనేది స్వార్ధమును సృష్టించి అదే స్వార్ధము చేతిలో ఆత్మ త్యాగము మరణము పొందుతుంది -పొందాలి -ఎందుకు పొందదు ?
కనుక వంగవీటి మోహన రంగారావును భారతీయ పోలీసు వారు సృష్టించి తిరిగి భారతీయ న్యాయ వ్యవస్థ చేతి ద్వారా అదే వంగవీటి మోహన రంగారావును హత్య చేయించారు .
కనుక రంగా హంతకులను నిర్ధారణ చేయడము అసంభవం .
---------
అలాగే నాధూరాం గాడ్సే ను బ్రిటిష్ వారు సృష్టించి మహాత్మా గాంధీని హత్య చేయించారు .
కనుక నాధూరాం గాడ్సే ఆరాధకులుగా  హిందూ మహా సభ వారు ఇంకా చలామణీ అవుతున్నారు .
--------
అయితే ఈ మాయా మర్మముకు ఇకపై రోజులు చెల్లిపోయాయి .
ఎందుకంటే చెడు(స్వార్ధము ) వారి తో  కూడబలుక్కుని మంచిగా కనిపించే వారు (ఆత్మ త్యాగము ) తో వైరుధ్యము కలిగి ఉండటము ద్వారా ఆత్మ త్యాగము అనేది బలహీనపడి చెడు (వ్యక్తిగత స్వార్ధము ) అనేది దానికదే స్వయం నిర్మూలన జరుగుతుంది .
అంటే మర్మ దేశము అయిన భారతదేశము అనేది జ్ఞాన దేశము గా గుణవంతము అవుతోంది .
పూనకాలు అనేవి ఇకపై ఉండవు .
సింపుల్ !

Comments