UPHOLDING UNITY AMONG THREE DIVERZE ZOCIAL GROUPZ IZ THE ULTIMATE IN POLITICZ..

భారత జాతీయ కాంగ్రెశు విమర్శకులు 
శహాజముగా అడిగే ప్రశ్న . 
భారత జాతీయ కాంగ్రెశు నిర్ణయములు అన్నీ కేంద్ర అధిష్టానము మాత్రమే తీశుకుంటుంది. అది అప్రజాశ్వామికము కాదా ? అని . 
భారత జాతీయ కాంగ్రెశు లో అన్ని వైరుధ్యముల గ్రూపుల కలయిక ఉంది కనుక అంతిమ నిర్ణయము మాత్రము 
క్రమశిక్షణ కొరకు జిల్లా కాంగ్రెశు కమిటీ శిఫార్శుల మీద తీశుకుంటుంది. లేనిచో విచ్చిన్నత కలుగును . 
    
     

Comments