సమాజములో తామెవరో తమకు తెలియని అజ్ణానులు సమాజమే ఏకైక న్యాయస్థానము అని విస్మరించి ప్రభుత్వ న్యాయస్థానములలో కూర్చున్న న్యాయమూర్తులను మొదటగా నిర్మూలన చేస్తే తరువాతగా మాట నిలకడ లేని పిచ్చి వారు ఆ ప్రభుత్వ న్యాయస్థానములలో వాదన చేస్తున్న న్యాయవాదులను నిర్మూలన చేస్తారు.

మొదటగా వచ్చింది చివరి వరకు ఉండాలి.
అయితే తరువాత వచ్చింది అంతిమము వరకు ఉంటుంది అనే కదా అర్ధము.
  

Comments