DHARMA IS SOCIAL (HEART) (LITIGANT-WORD) RIGHTEOUSNESS WHICH IS COMPOSED OF BOTH TONE(PERSON NAME) AND TENOR(SWARAM). మానవ సమాజ జీవనము అనేది రుచి(ఉప్పు) లేని పప్పు కాదు-కారాదు-ఎందుకు కావాలి ? బుద్ధి విచక్షణ అనేది వ్యాపార రంగము వారి విధి. సామాజిక(జ్ణాన) బరితెగింపు లేమి అనేది దేశభక్తుల "భారతీయ" అరాచక వాదుల పోలీసు వారి- న్యాయ వాదుల - మిలిటరీ వారి విధి. తనలో తన యొక్క తానుగా నిలిచే వ్యక్తిగత సమర్ధత-సంతృప్తి అనేది ప్రతి పది మందిలో ఒకరుగా నిలిచిన అణిగి మణిగి ఉండే ఘనుడు(కాంగ్రెసు నాయకుడు) తన నాలుగు గ్రూపుల మధ్యన తిరుగుతూ మాటలాడే విధి. నా(రాముని) స్పష్టమైన ఆదేశము ఏమనగా నాయకుడు ఇకపై నహిరంగ సభలు,పత్రికా సమావేశములు మరియు విడియో ప్రసంగముల అమ్మకాలు చేయరాని పని -చేయకూడని పని - ఎందుకు చేయవలసిన పని? న్యాయమూర్తి ప్రతి రోజూ మొత్తము సమాజము లోని అన్ని(6000) వర్గాల ప్రజలపై అధికారము కలిగి ఉండడు.అయితే న్యాయమూర్తి తన వద్దకు(పరిగణన లోనికి ) వచ్చిన వ్యక్తుల/వ్యక్తుల గ్రూపుల నేరముల పైన మాత్రమే తీర్పు అధికారము కలిగి ఉంటాడు. నాయకుడు ప్రతి రోజూ మొత్తము సమాజములోని అన్ని(6000) వర్గాల ప్రజల నైతికత పై తీర్పు అధికారము కలిగి ఉంటాడు. అదీ న్యాయమూర్తికి మరియు నాయకుడికి మధ్య తేడా ! ఖబర్దార్ ! న్యాయమూర్తులూ ! మీ పరిధి దాటి మాట(ఆలోచన)లు చేస్తే ప్రతి పది మందిలో ఒకరుగా నిలిచే నాయకులకు మిమ్మల్ని విచారణ జరిపి జైలులో పెట్టే అధికారము భారత రాష్ట్రపతి మరియు భారత ప్రధాన మంత్రి ఇచ్చినారు. మీ(న్యాయమూర్తుల) తీర్పులు హద్దు మీరుతున్నాయి. న్యాయశాస్త్ర ప్రకారము సమాజములో న్యాయస్థాన తీర్పు అత్యంత చవకబారు/అసంపూర్ణ విలువ కలిగినది. తెలుసుకోండి !

భారత రాజ్యాంగము ప్రజలను మంచిగా ఉండమని చెపుతుంది కాని చెడు మరియు అక్రమత లేని మంచిగా ఉంచలేదు.అందువలనే క్రైమ్ రేటు ప్రతి సంవత్సరము అలాగే /పెరుగుతూ ఉంది . 
-----------------------------------------------------------
కనుక భారత రాజ్యాంగము తో కూడిన భగవద్గీత ప్రజలను మంచిగా
 ఉండమని చెప్పి ఉంచుతుంది .దాని వలన క్రైమ్ రేటు (తీవ్ర వాదము మరియు అవినీతి ) నిర్మూలన జరుగుతుంది . 
-----------------------------------------------------------
   

Comments