సమాజము తనంతట తానే ఆదర్శవంతముగా మార్పు చేసుకుంటుంది. అయితే మనము అందుకు సహకరిస్తే చాలును.

  ప్రస్తుత పరిపక్వ సమాజము(జ్ఞానము)లో సగము మంది ప్రజలు అనైతికులు (దరిద్రులు ) కనుక పత్రికల వారు ఏది ప్రచురించినా కొని చదువుతారు. 
  నీలి వార్తలు ప్రచురించినా సత్యమే అనుకొని పత్రికలను కొని చదువుతున్నారు . చదువుతారు . 
  NEWSPAPER READERS CAN BE TAKEN FOR GRANTED IN PRESENT CHANGING TIMES.
   కనుక రచయితలకు మరియు జర్నలిస్ట్ లకు భయము దేనికి ?
   లోపము అంతా పాటకులలో ఉంది. 
   కనుక రచయితలు మరియు జర్నలిస్ట్ లు తమ నామమునకు సంబంధము లేని మాటలను(వ్యక్తిగత అంతర్లీన సందేశములను) ఎందుకు వ్రాస్తున్నారు ?
   పత్రికా స్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛగా మార్చుకొని రచయితలు మరియు జర్నలిస్ట్ లు తమ నామ సహిత నిలకడ కలిగి ఉన్న అంతర్లీన సందేశములను సమాజములో ఇతరులకు వ్రాయండి.         

       

Comments