ONLY INDIAN PARLIAMENT WITH MAJORITY PARTY RULE AND MAJORITY VOTE CAN SOLVE CHARACTER ISSUE WHETHER SAMAIKYAANDHRA PEOPLE OR TELANGANA PEOPLE HAVE CHARACTER(FEELING SAME-TO-SAME WITH OTHERS).

తెలంగాణా వాదులు కూడా సమైక్యాంధ్ర వాదులే అన్న విషయమును మొదట విస్మరించి తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవమును సినిమా సంభాషణల ద్వారా పెద్ద సాగునీటి ప్రాజెక్ట్లను ఆలస్యము చేయడము ద్వారా కించపరచినధి సీమ -ఆంధ్ర నాయకులు మరియు ప్రజలు కాదా? 
నేను తెలంగాణా సమస్యపై సమైక్యాంధ్ర వాదులను ఒక 
ప్రశ్న అడుగుతున్నాను .
తెలంగాణావాదము అనగా అసాంఘిక వాదము అని తెలిసి కూడా  సీమాంధ్ర  ప్రజలు -నాయకులు  అతి నీతి ప్రదర్శించుట న్యాయమా ? 
చరిత్రలో అసాంఘిక వాదులతో  మహా మహా వారే ఆచి తూచి వ్యవహరించారు .
Antisocial devil is another side of divine coin.
Antisocial force is nothing but medical healer which need be dealt with continuous care from start of state unification.
వైద్యో నారాయణో హరి .
అసాంఘికులు నారాయణ స్వరూపము . 
దేవుడు మితి మీరితే దెయ్యము . 
దెయ్యము మితి మీరితే దేవుడు . 
కనుక ఈ సమైక్యాంధ్ర వాదులు దేవుడి అర్చకులు అవుతారు . 
దేవుడిని కించపరచి ఆఖరికి దేవుడు దెయ్యముగా మారి దైవ అర్చకులతో విడి పోదాము అని డిమాండ్ చేయడములో దేవుడి తప్పేముంది ?తప్పేదేముంది ?
చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకుంటే ఎలా ?

కనుక విభజన అనివార్యము . 
అయితే విభజన అందరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను సంతృప్తికరముగా మరియు సమైక్యముగా ఉంచేదిగా కోరుకోవడము తప్పించి సీమ-ఆంధ్ర ప్రజలు -నాయకులు చేయగలింగిందేమి లేదు . 

సీమ-ఆంధ్ర ప్రజలు -నాయకులు మరియు /లేదా తెలంగాణా ప్రజలు -నాయకులు ఇరువురూ కోరుకొనేది సమైక్యతనే మరియు సమృద్ధినే . 
అయితే ఇరు ప్రాంతాల కధనము వేరుగా వుంది . 
కధ ఒక్కటే . కధనము లోనే తేడా ఉన్నది . 
దానికి ఇరు ప్రాంతాల వారు ఆందోళనలు ఎందుకు చేయాలి ?
భారత పార్లమెంట్ నిర్ణయమునకు వదిలి వేయాలి . 
నిర్ణయించాల్సిన భారత పార్లమెంట్ ఇప్పుడు మెజారిటీ లేకుండా మరియు /లేదా రాజ్యాంగ పరమైన సామాజిక -ఆర్ధిక భౌగోళిక శీల సమస్యను ఎదుర్కొంటూ వుండగా కేంద్ర ప్రభుత్వము మరియు కేంద్రములో అధికారములో వున్న UPA ఏమి పరిష్కరించగలదు ?
పరిష్కరించే పార్లమెంట్ తానే సమస్యను ఎదుర్కొంటూ వుండగా రాష్ట్రాల సమస్యను ఎలా పరిష్కరించగలదు ?
సమైక్యాంధ్ర వాదులు నిజమైన సమైక్యాంధ్ర వాదులు కారని తెలుసుకోవాలి . 
ఎందుకంటే నిజమైన సమైక్యాంధ్ర వాదులు అయితే తెలంగాణా వాదము వృద్ది చెందదు అని సీమ-ఆంధ్ర ప్రజలు -నాయకులు అర్ధము ఎప్పుడు చేసుకుంటారో ?
ఆత్మ విమర్శ చేసుకోవలసినది సీమ-ఆంధ్ర ప్రజలు కాని తెలంగాణా ప్రజలు ఎంత మాత్రము కాదు . 
సర్పములతో మరియు దెయ్యములతో ఆట ఆడరాదు . 
ఆడితే వాటికి ఆగ్రహము వస్తుంది .
సర్పముల ఆగ్రహమున కు మరియు నక్క ఆగ్రహమునకు తేడా వుంది . 

గాంధీ ఆగ్రహము సర్ప ఆగ్రహము తో కూడిన సామ్రాజ్య వాద ఆగ్రహము . 
అందుకునే గాంధీ ఆగ్రహము ముందు సామ్రాజ్య వాద ఆగ్రహము ఓడి పోయింది . 

నా ఆగ్రహము నక్క ఆగ్రహము తో కూడిన  సామ్రాజ్య వాద ఆగ్రహము . 
నా అగ్రహమునకు విచక్షణ తో కూడిన దయ ఉన్నది . 

Comments