O vedic pundits !

రాజకీయము పరిణతి చెందింది . కాని సమైక్య ఆంధ్ర వాదులులాగా వికృతము చేయకూడదు .
తెలంగాణా నాయకులు ఏమైనా సీమ-ఆంధ్ర వారికి తెలంగాణా లో జీవించే హక్కు లేదన్నారా ?కేవలము భావించే హక్కు లేదంటున్నారు . అంతే . 

రాజకీయము పరిణతి చెందింది . దూరాలు చెరిగిపోయాయి . 
దూరముది దగ్గర అయింది . మరి న్యాయము ప్రకారము దగ్గరది దూరము కావాలి కదా !

ఏ మాత్రము సామాజిక విలువ లేని రాజకీయ నాయకులు గురించి ప్రజలు ఎందుకు ప్రాకులాడాలి ?

ఇప్పుడున్న సీమ-ఆంధ్ర నాయకుల భాష కన్నా తెలంగాణా నాయకుల భావము మిన్న .

అయితే ఇరు వైపుల నాయకుల కన్నా వచ్చే ఎన్నికల తరువాత ఎన్నికయ్యే ఇరు వైపుల నాయకుల భాష మిన్న . 

ఇప్పుడున్న నాయకులు స్వార్ధ నాయకులు . 
వచ్చే ఎన్నికల తరువాత ఎన్నికయ్యే నాయకులు దేవుళ్ళతో సమానము . 

అందుకనే వేద పండితులు భయపడి సమైక్య ఆంధ్ర కు మద్దతు ప్రకటించారు . 

ఎందుకంటే వచ్చే ఎన్నికల తరువాత వేద పండితుల పప్పులుడకవు . 

వేదము వృత్తి కాదు . వృత్తిగా చేసుకుంటే దరిద్రము అనుభవిస్తారు. వేదము అనగా ప్రభుత్వము . ప్రభుత్వము వృత్తి కాదు . 
  

Comments