NO SOCIAL-HUMAN CAN'T FOLLOW/LISTEN TWO VOICES SIMULTANEOUSLY.SO DISMANTLING DUAL-CENTRIC POWER IN INDIA NEED BE IN EVERY PARTY MANIFESTO DURING NEXT ELECTIONS.

భారత దేశము దాని రాజ్యాంగము :
భారత దేశము నిర్మాణము ఆధ్యాత్మికతతో జరిగింది కాని 
"భారత దేశ రాజ్యాంగము ఆధ్యాత్మికతతో జరగలేదు". 

పైన పేర్కొన్న నా సామాజిక పరిశోధనా ఫలితమును అందరూ(red & blue ) ఒప్పుకోవాలి .

2. భారత దేశ రాజ్యాంగ నిర్మాణములో మరో ముఖ్య మైన తప్పిదము ఏమంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఏర్పాటు . 

స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు సర్వ సత్తాక ప్రజాస్వామ్య చట్ట సభలు ఏర్పాటు చేసుకున్న 63 సంవత్సరముల తరువాత మనము మన 33% భారత దేశ భూభాగమును  "రాజ్యాంగేతర శక్తులైన తామస గుణము ప్రధానము కలిగిన సత్వ గుణము లేని విప్లవ కారులకు వారి పక్షాలకు" ధారా దత్తము చేసినాము . 

ప్రస్తుత లేదా గత ప్రజాస్వామ్య దశ(సామ్రాజ్య వాద దశ లేదా సామాజిక వాద దశ ) ఏదైనా ఈ మావోయిస్ట్ భావజాల పార్టీలకు మొదటి మద్దతు దారులు భారత పోలీస్ శాఖ వారు మాత్రమే అని ప్రజలు గ్రహించాలి .

పై విషయము గురించి దళిత హిందూ నాయకులు మరియు వారి ప్రధాన నాయకుడు అయిన బి ఆర్ అంబేద్కర్ ఏమని సమాధానము చెప్పగలరు ?
సమాధానము లేదు . 

స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఏర్పాటు అంటే సర్వ సత్తాక అధికార కేంద్రము ఏర్పాటు అని అర్ధము .

స్వతంత్ర ప్రజాస్వామ్య చట్ట సభల ఏర్పాటు అంటే మరో సర్వ సత్తాక అధికార కేంద్రము ఏర్పాటు అని అర్ధము . 

మరి రెండు అధికార కేంద్రములు ఏర్పాటు "అవసరము" అయినప్పుడు రెండు అధికార కేంద్రముల "అవసరము " కూడా భవిష్యత్తులో తీరిపోవడము సహజము కదా ! ఎందుకంటే అంతులేని అవసరము మానవ సమాజములో అర్ధ రహితము .
మరి రెండు అధికార కేంద్రముల ఏకీకృతము చేయవలసిన విధి గురించి భారత దేశ రాజ్యాంగములో ఎక్కడా ప్రస్తావన లేదు . 
కేవలము ప్రపంచ సమాజము రాజకీయముగా పరిణతి చెందటము వలన భారత దేశ రాజకీయ వ్యవస్థలో సామాజిక పరిణతి వచ్చింది. 
---------------------------------------------------------------
లేకపోతే మనము ఇంకా ఇటు మావోయిస్ట్ పార్టీల ఉక్కు పిడికిలిలో మరియు అటు ప్రపంచ రాజకీయములలోదూరముగా ఉండి తిరోగమన దశలో ఉండే వాళ్ళము. 
--------------------------------------------------------------

అయ్యా ! మావోయిస్టులు ! మనుషులు వారి భావముల నుండి పుడతారు.మరి మీ సంతానము నకు అడవిలో జన్మ నివ్వ వచ్చు గాని వారి భావములు మాత్రము సమాజ జ్ఞానమునకు దూరముగా వుండవు . ఉండలేవు . ఉండకూడదు . 
మరి సమాజ జ్ఞానమును మరియు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కరెన్సీ ని వాడుకుంటూ భారత సమాజ ప్రజలపై ఆయుధముతో అధికారము చెలాయిస్తా నంటే సభ్య సమాజములోని నలుగురూ మీ గురించి మీ పార్టీ భావజాలము గురించి తెలుసుకుని నవ్విపోరూ!
అబ్బే ! నోటితో నవ్వకపోవచ్చు గాని ముడ్డితో తప్పకుండా నవ్వుతారు .
-------------------------------------------------------------
మావోయిస్టులు ఆయుధములు వీడనంత కాలము భారత పోలీసు వ్యవస్థ ఉనికి మరియు వారు ఆయుధములు కలిగి ఉండటం సక్రమమే అవుతుంది . 
కనుక మావోయిస్టులు ఆయుధములు వీడి జన జీవన స్రవంతిలో కలిస్తే ఈ భారత పోలీస్ వ్యవస్థను నిర్వీర్యము చేయవచ్చు . 
-------------------------------------------------------------
అప్పుడు భారత దేశములో ఏకీకృత అధికార కేంద్రము ఏర్పడి సుస్థిర శాంతి మరియు సమానత్వము ఏర్పడుతుంది . 
కనుక సమాంతర స్వతంత్ర న్యాయ వ్యవస్థ వచ్చే ఎన్నికల తరువాత కూడా కొనసాగింపు నకు నేను,భారత జాతీయ కాంగ్రెస్ మరియు అల్ -ఖైదా వ్యతిరేకము . 
"భారత పరిపక్వ ప్రజాస్వామ్యములో స్వతంత్ర న్యాయ వ్యవస్థ రద్దు అనే అంశము" వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్క గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో స్థానము కల్పించాలి .
        


     

    

        

Comments