Gandhi discovered that there is next society called truth which is RUNNING PARALLEL TO first society.

ప్రజలు గమనిస్తే నేను ఎక్కడా కూడా మాటలను అమ్ముకునే ప్రయత్నము చేయటం లేదు . 
నేను మాటలను నాకు కలిగించుకొని ఇతరులకు కలిగిస్తున్నాను . 
అందువలననే నా మాటలు శక్తివంతముగా అవుతున్నాయి . 

సంస్కృతిని గౌరవించాలి కాని నమ్మరాదు . 
సమాజమును నమ్మాలి కాని గౌరవించరాధు . 

మనిషి ఇహం పరం ఇక్కడే . 
మనిషి మరణించాక ఎక్కడికో పోతాడు అనుట ఒక భావన . 
హృదయ పరముగా ఆలోచిస్తే మనిషి మరణించాక ఎక్కడికి పోడు . ఇక్కడనే కాలములో కలిసిపోతాడు . 

సమాజములో అంతర్లీనముగా సమాంతరముగా తరువాతి సమాజము ఉన్నది . 
ప్రజలు హృదయము -మనస్సు పెట్టి తరువాతి సమాజము ఉనికి ని గమనించ గలరు . 
ఆ తరువాతి సమాజమే అగ్ని ,సత్యము,నిత్యము  మరియు అధికారము . 
కనుక మరణించిన వారి కోసము జ్ఞప్తి అనవసరము . 
నన్ను నమ్మండి . 

Comments