IAS is endowed with socio-political responsibility.But recently,IAS became servants of CM & PM.It caused severe damage to IAS.

సమాజములో ప్రజలపై నిజమైన అధికారము చెలాయించుతూ భాద్యతారాహిత్యము కలిగిన వర్గము ప్రభుత్వ కార్యదర్శులు .
ఆ ప్రభుత్వ కార్యదర్శులను వారి భాద్యతా రాహిత్యమును ప్రజలముందు న్యాయస్థానముల ముందు దోషులుగా నిలబెట్టిన ఘనుడు డా . వై ఎస్ ఆర్ .
కాని డా .వై ఎస్ ఆర్ అధికారమునకు సరిఅయిన వాడు కాదు .
 

  

Comments